SAKSHITHA NEWS

సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం

సాక్షిత : విద్యార్థిని విద్యార్థులు సర్వే పల్లి రాధాకృష్ణ ను ఆదర్శనంగా తీసుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు జి.విఘ్నేశ్ అన్నారు.మల్కాజిగిరి లోని సిద్ధార్థ కాన్వెంట్ హై పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవాన్ని జరుపుకున్నారు.నేటి బావిభారత పౌరులను తీర్చిదిద్దే ది ఉపాద్యాయులేఆని విఘ్నేశ్ విద్యార్థులకు తెలియజేశారు సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థిని విధ్యార్ధుల తెలియజేసారు.విద్యార్థులు ఉపాధ్యాయులు గా నటించడం,పాటలు పడటం,వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి.


SAKSHITHA NEWS