సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
సాక్షిత : విద్యార్థిని విద్యార్థులు సర్వే పల్లి రాధాకృష్ణ ను ఆదర్శనంగా తీసుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు జి.విఘ్నేశ్ అన్నారు.మల్కాజిగిరి లోని సిద్ధార్థ కాన్వెంట్ హై పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవాన్ని జరుపుకున్నారు.నేటి బావిభారత పౌరులను తీర్చిదిద్దే ది ఉపాద్యాయులేఆని విఘ్నేశ్ విద్యార్థులకు తెలియజేశారు సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థిని విధ్యార్ధుల తెలియజేసారు.విద్యార్థులు ఉపాధ్యాయులు గా నటించడం,పాటలు పడటం,వారు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని అలరించాయి.
సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం
Related Posts
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…
SAKSHITHA NEWS భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…సాక్షిత : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..…
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్
SAKSHITHA NEWS వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. సాక్షిత మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట,…