జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు , వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మందకృష్ణకు ఇచ్చిన మాటను మరువను: మోదీకాంగ్రెస్కు రాజ్యాంగమంటే విలువ లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలిపారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న రాజ్యాంగ విధానాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని చెప్పారు. ఎస్సీల…
కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్: మోదీకాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని ప్రధాని మోడీ కొనియాడారు. వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు, మైక్రోస్కోప్ కావాల్సిందే. కాంగ్రెస్ అబద్ధాలు ఎలా…
Modi's arrival in AP రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్లో కాక పెంచాలని కూటమి ప్లాన్ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్ షోలకు భారీగా ప్లాన్ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున…
Prime Minister participated in Jharkhand Palamu rally.. Modi criticizes Congress and JMM జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర…
మోదీ ప్రవేశపెట్టిన పథకాలే గెలిపిస్తాయి: శంకర్పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షులు బండమీది వెంకటేశ్ శంకర్పల్లి: ఏప్రిల్ 29:ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాయని శంకర్పల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేశ్ అన్నారు. సోమవారం మండల పరిధి…
వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్’…
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించబడిన ఓ సంస్థ రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో తన కుటుంబానికి మద్దతుగా…
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా మధ్యప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ…