బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో.. ఓటర్లకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. పార్టీ నాయకులతో పాటు కలిసి పాల్గొన్న.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

నేటితరం పిల్లలకు విద్యతో పాటు సంస్కారాలు నేర్పాలి.

విద్యార్థులకు బాల్యం నుంచే విద్యతో పాటు ఉత్తమ సంస్కారాలు,మానవతా విలువలు నేర్పించాలి : ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల కన్వీనర్లు నాగవెల్లి ప్రభాకర్,పర్వతం శ్రీధర్ లు కోరారు. …… సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీతా మందిరం లో…

పిల్లల్ని కంటే దంపతులకు నెలకు 64 వేలు.. 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న సౌత్ కొరియా

మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం…

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…

రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..

అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,…

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం : సెయింట్ మార్టిన్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద… సాక్షిత : 128 – చింతల్ డివిజన్ శ్రీ సాయి కాలనీలోని సెయింట్ మార్టిన్స్ హై…
Whatsapp Image 2023 12 04 At 11.50.34 Am

తిరుమలలో 10రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వరకు మొత్తం 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనికి గాను తిరుపతి, తిరుమలలోని 10కేంద్రాలలో ఈ నెల 22నుంచి 4,23,500టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి…

THK ఇండియా ప్రై. లిమిటెడ్ శ్రీ సిటీ మేనేజ్మెంట్తో పాటు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సందర్శించారు

THK ఇండియా ప్రై. లిమిటెడ్ శ్రీ సిటీ మేనేజ్మెంట్తో పాటు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సందర్శించారు THK ఇండియా ప్రై. అకడమిక్ ఎక్సలెన్స్ను అభ్యసించడంలో విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రోగ్రామ్ కింద లిమిటెడ్…

రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.. ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై…

You cannot copy content of this page