శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా చేరికలు,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి అజ్బర్వర్,టూరిజాం శాఖ చైర్మన్ శ్రీ.పటేల్ రమేష్ రెడ్డి ,సోషల్ మీడియా చైర్మన్ .మన్నే సతీష్ ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్…
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం జంగాలపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు…
ఒడిశా నుంచి తమిళనాడు వరకూ ఛత్తీస్ ఘడ్, విదర్భ మీదుగా ట్రఫ్ కారణంగారాష్ట్రంలో నేడు రేపు పలు ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు* కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే…
ఈ నెల 12వ తేదీ నుంచి టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.
స్టార్ క్యాంపెయినర్గా కూడా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలనుందని వెల్లడి అంతా పార్టీ నిర్ణయంపై ఆధారపడి ఉందని వ్యాఖ్య పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎంపీ.
హలో ఫ్రండ్స్ జర భద్రం …+92 విదేశీ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందా..? లిఫ్ట్ చేశారో మీ పని గోవిందా..!..అసలు స్టొరీ ఏంటి అంటే? శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) మొబైల్ వినియోగదారులకు వాట్సాప్లో +…
జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాసులోకి ఎక్కడంపై టీటీఈ ప్రశ్నించడంతో గొడవ పక్కనే పట్టాలపై పడ్డ టీటీఈ.. పైనుంచి దూసుకెళ్లడంతో ముక్కలైన టీటీఈ శరీరం నిందితుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించిన తోటి ప్రయాణికులు జనరల్ టికెట్ తో స్లీపర్ క్లాస్…
దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే రూ.75 అదనం గా…
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ..…
ఒడిశా అధికార పార్టీకి రాజీనామా చేసి త్వరలో బీజేపీలో చేరనున్నారు 2019లో ఇదే స్థానం నుంచి బీజేపీకి చెందిన బైజయంత్ పాండాపై 1.5 లక్షల ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ మరోసారి పాండాను ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెట్టింది..