సంక్షేమ ప్రదాత వైఎస్. జగన్

చింతపల్లి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పిఆర్కే తల్లి రాములమ్మ, సోదరి నాగమణి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిసంక్షేమ ఫలాలను ప్రతి పేదవాడికి అందజేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కుతుందని మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తల్లి రాములమ్మ, సోదరి…

ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…

సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి కొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…

కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

ధర్మాన్ని గెలిపించండి…. మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి…. అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు…

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…

పులివెందులలో జగన్ నామినేషన్.. దస్తగిరికి భద్రత పెంపు

రేపు రెండో సెట్ నామినేషన్ వేయనున్న జగన్ జైభీమ్ భారత్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న దస్తగిరి వైసీపీ శ్రేణులు దాడి చేయాలని కుట్ర చేస్తున్నారన్న దస్తగిరి

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

You cannot copy content of this page