ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌

Devender Yadav is the new chief of Delhi Pradesh Congress ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న ఆదివారం సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం

Who is likely to be the new DGP of AP? ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని…

కొత్త స్కేం లేదు మెరుపులు లేవు తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

అమరావతి: వైసీపీ(YCP ) మేనిఫెస్టోచూసి క్యాడర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు.. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో…

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్‌ అల్ట్రావయెలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. తొలి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను ఎఫ్‌77 పేరిట తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా ఎఫ్‌77 మాక్‌ 2…

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో ఉంటారు అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా.. 298.19 మిలియన్…

YSRCP కొత్త మేనిఫెస్టో..కొత్త హామీలు వచ్చే అవకాశం..

రైతు భరోసా 15,000 నుండి 25,000 రూపాయలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుండి 20 లక్షలు అమ్మఒడి 15,000 నుండి 20,000 వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000 పింఛన్లు 3000 నుండి 4000 ఫీజు రియింబర్స్మెంట్ 20,000నుండి 25,000 పేదలకు…

March 1 New Rules : నుంచి అమలుకానున్న కొత్త రూల్స్..

ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు…

You cannot copy content of this page