ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లైంది.. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా…
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి…
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, గీతం యునివర్సిటీ వద్ద జిల్లా పోలీసులు, కేంద్ర బలగాలు 500 మంది పోలీసులతో మూడంచెల విధానంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..• కౌంటింగ్ సెంటర్ వద్ద, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్…
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు కొనసాగింది. ఈసీ రూల్స్ ప్రకారం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన 13 నియో జకవర్గాల్లో మాత్రం గంట…
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.. డీఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు.…
అశ్వారావుపేట సాక్షిత న్యూస్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం పాల్గొన్న తాటి అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మెచ్చా నాగేశ్వరరావు కారు…
వికారాబాద్ జిల్లా మీడియా తో మాట్లాడుతున్న మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు
శాసనసభ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచార సామాగ్రితో కూడిన కిట్ బ్యాగ్లను బూత్ల వారీగా 132 జీడిమెట్ల డివిజన్ కో ఆర్డినేటర్లకు అందించిన రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు, పెద్దలు కె.ఎం. ప్రతాప్.ఈ సందర్భంగా కె.ఎం. ప్రతాప్ మాట్లాడుతూ బూత్…
బోనాలతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు…*సంక్షేమాన్ని, అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీని మరోమారు ఆశీర్వదించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద ….కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధి నిర్వహించిన ఎన్నికల…
సాక్షిత న్యూస్……… ఎన్నికల ప్రచారం లో జారే జోరు… అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి జారే ఆదినారాయణ మండలం లో ఎన్నికల ప్రచారం లో విసృత పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ…