బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం పాల్గొన్న తాటి

Spread the love

అశ్వారావుపేట

సాక్షిత న్యూస్

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం పాల్గొన్న తాటి


అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మెచ్చా నాగేశ్వరరావు కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన బూర్గంపాడు,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ పది సంవత్సరాలు మా బావ మెచ్చా నాగేశ్వరావు , నేను పెద్ద పాలేరులు లాగా పనిచేసే తప్ప ఏనాడు అహంకారంతో అహంభావంతో మీము ఎక్కడ తిరగలేదు, మా మీద కొంతమంది పెత్తనం చేయడానికి చూస్తే మీము వాళ్లకు తలవంచకుండా మీతోనే ప్రయాణం చేసాం మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం, మా బావ చెప్పినట్లుగా ఈ ఐదు సంవత్సరాలు వారు కానీ అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా ట్రైకర్ చైర్మన్ గా నేను అనేక మంది గిరిజనులకు ఈ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, మన గిరిజనలు అందరూ రుణపడి ఉండాల్సి ఉంది, ఏది చేయాలన్న దమ్ము ధైర్యం ఉన్న మన నాయకుడు కేసీఆర్ , ఆ కేసిఆర్ ఆశీస్సులతో ఈ జిల్లాలో ఏక ఛత్రాధిపత్యంతో ఏలిన పెద్దలు కేసీఆర్ పంగనామాలు పెట్టి ఇవ్వాలా అవతల మనల్ని విమర్శించే నాయకులు ఉన్నారంటే సిగ్గుతో తలవంచుకుంటూ ఉన్న ఈరోజు వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ కూడా కొంతమంది దుర్మార్గమైన రాజకీయాలు నేను కానీ మెచ్చా నాగేశ్వరావు గానీ వాళ్ల అడుగుజాడల్లో నడిస్తే మేము పని చేస్తామని మా మీద పెత్తనం చేయాలని, వాళ్లు మాటలను చెల్లుబాటు చెయ్యం వాళ్ల సంగతి ఈ ఎలక్షన్ తర్వాత చూస్తాం, ఒక్కలో, ఇద్దరూ ఉన్నారు, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు వాలు మంచివారు,. నీచులు ఉన్నారు, నికృష్టులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు వారి సంగతి ఎలక్షన్ తర్వాత చూస్తాం ఇప్పటివరకు మా మంచితనం చూశారు ఒకవైపే చూశారు, రెండు వైపు చూడల కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్న, ఈ సందర్భంగా రాష్ట్రంలో 119 స్థానాలకు 119 మనమే గెలుస్తా ఉన్నాం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి, 10 స్థానాలు మనమే గెలుస్తా ఉన్నాం.

Whatsapp Image 2023 11 26 At 5.21.49 Pm

Related Posts

You cannot copy content of this page