పోటీ నుంచి తప్పుకున్న పది మంది అభ్యర్ధులు

పోటీ నుంచి తప్పుకున్న పది మంది అభ్యర్ధులు నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల బరి నుంచి పదిమంది అభ్యర్ధులు నామినేషన్ ను విరమించుకున్నారు. చండూరు 2,3 వార్డుల ఇంఛార్జ్‌గా పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా…

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ

నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం: గద్వాల్ సి. ఐ. చంద్రశేఖర్ . జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకుజిల్లా కేంద్రం లోని చింతల పేట కాలనీలో సాయంత్రం 5…

బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్

బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలిఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్…

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ మునుగోడు మండలంలో బీఎస్పీ అభ్యర్థి శంకారాచారితో ఆర్ఎస్ ప్రవీణ్ కలిసి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం,ఇతర వస్తువులు పంపిణీ…

కేంద్రం రైతుల జోలికోస్తే తెలంగాణ క్షమించదు

కేంద్రం రైతుల జోలికోస్తే తెలంగాణ క్షమించదు-కేటీఆర్‌ హైదరాబద్:కేంద్రం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటి శాఖామాత్యులు కేటీఆర్‌ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్‌ భూతాన్ని పారద్రోలి నల్లగొండను దేశానికే ధాన్యపు కొండగా మార్చింది కేసీఆర్‌ కృషి, తెలంగాణ…

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మలబార్ గ్రూప్ ఏర్పాటు చేయనున్న బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సాక్షిత : ₹750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారం మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క…

తెలుగు చలన చిత్రాలకు జాతీయ

సాక్షిత : తెలుగు చలన చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించడం ఎంతో సంతోషిదాయకం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని…

హరితాబాద్‌హైదరాబాద్‌కు గ్రీన్‌ సిటీ అవార్డు

హరితాబాద్‌.. హైదరాబాద్‌కు గ్రీన్‌ సిటీ అవార్డు సాక్షిత : హైదరాబాద్‌ మహానగరానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. పచ్చదనం పెంపుపై వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డుతోపాటు లివింగ్‌ గ్రీన్‌ ఫర్‌ ఎకనమిక్‌ రికవరీ అండ్‌ ఇన్‌ క్లూజివ్‌ గ్రోత్‌ అవార్డునూ దక్కించుకొన్నది.…

మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్‌

మునుగోడు ఉపఎన్నిక వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్. సాక్షితహైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు ఝలక్ తగిలింది.మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ గులాబి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బూర నర్సయ్యగౌడ్‌ లేఖ రాశారు.కాగా…

ఏపీకి సీఎం పవన్ కళ్యాణ్ నీ చూడాలని ఎన్టీఆర్

ఏపీకి సీఎం గా పవన్ కళ్యాణ్ నీ చూడాలని ఉందని ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యాలు ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది.అటు అన్నివర్గాల ప్రజలకు ఆ పార్టీకి దగ్గరవుతోంది.పవన్ కు ఒక్క చాన్సిచ్చి చూడాలన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ జాబితాలో ప్రముఖులు…

You cannot copy content of this page