వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల పరిధిలోని మద్వాపూర్ మరియు సల్బత్తాపూర్ గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించేందుకు కృషిఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.…
శ్రీ చిత్తారమ్మ తల్లికి తలంబ్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ..
గాజులరామారం శ్రీ చిత్తారమ్మ తల్లి జాతర ప్రారంభం సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అమ్మవారిని దర్శించుకొని, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీశైలం గౌడ్ కి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. ఈ…
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ…
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర యువత ఎంతో సంతోషించదగిన తరుణం.దావోస్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పర్యటన. భారీ దిగ్గజ కంపెనీలతో భేటీ అనంతరం దాదాపు 37,870 కోట్ల పెట్టుబడులు దాదాపు 30 వేలకు పైగా ఉద్యోగాలు. ఇది…
నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో…
సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని యాంటీబయాటిక్రెసిస్టెన్స్ దెబ్బతీస్తోందనే ఆధారాల నేపథ్యంలో వైద్యులకు కీలక సూచన ప్రిస్క్రిప్షన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లు, ఫార్మసిస్ట్లకు ఆదేశాలు లేఖల ద్వారా సమాచారం ఇచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయెల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు,…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అదే విధంగా రేయాన్ష్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్…
ఈరోజు, రేపు గ్రాండ్ బాలాజి హోటల్ , ఎంజి రోడ్ నందు డైమండ్, బంగారు ఆభరణాల అమ్మకం ఇఎమ్ ఐ సౌకర్యంతో అమ్మకాలు హైదరాబాదు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 నందు గల బంగారు, డైమండ్ నగల వ్యాపార సంస్థ వసుంధర…
తెలంగాణలో ₹ 12 వేల కోట్ల పెట్టుబడులుపెట్టనున్న అదానీ.. ఇంకోసారి మోడీ దేశ సంపద అదానీ, అంబానీకి దోచిపెడ్తున్నాడు అంటే..