మట్టి వినాయక ప్రతిమలను పంచిన వెంకటేష్ గౌడ్

మట్టి వినాయక ప్రతిమలను పంచిన వెంకటేష్ గౌడ్ పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద జి.ఎచ్.ఎం.సి వారు అందించిన మట్టి…

నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవం

నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు, కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఢిల్లీ టిటిడి స్థానిక…

కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం: ఎమ్మెల్యే గూడెం

కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వం: ఎమ్మెల్యే గూడెం ఆసరా పింఛన్ లతో నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం గ్రామ పంచాయితీ పరిధిలోని 66 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను…

నారా లోకేష్ లేఖకు సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ నారా లోకేష్ లేఖకు సీఎం జగన్ స్పందించి రైతులను ఆదుకోవాలి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్సాక్షిత గుడివాడ : రాష్ట్రంలో…

వినాయక నిమజ్జనం సందర్బంగా జిల్లా SP
శాంతి సమావేశం తుల్సి గార్డెన్ తాండూర్ లో

వినాయక నిమజ్జనం సందర్బంగా జిల్లా SP శాంతి సమావేశం తుల్సి గార్డెన్ తాండూర్ లో తాండూర్ సాక్షిత : తాండూర్ సాయిపుర్ ప్రాంతం లో, గల తులిసి గార్డెన్ లో, 12 గం!కు వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు, కులా,…

విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు.

సాక్షిత : విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం…

రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామం నందు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర ముఖ్యమంత్రి…

వినాయక చవితి నిబంధనలు పాటిద్దాం

వినాయక చవితి నిబంధనలు పాటిద్దాం వినాయక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సురేంద్ర కుమార్ రెడ్డి …. సాక్షిత, తిరుపతి బ్యూరో: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలనే ప్రతి మండపాల బృందాలు పోలీస్ పర్మిషన్ అవసరం లేకుండా ప్రభుత్వo విధించిన ఆంక్షలను పాటిస్తూ…

సిర్వి సమాజ్ 19 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

సిర్వి సమాజ్ 19 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * సాక్షిత : సుభాష్ నగర్ డివిజన్ లోని శ్రీ ఐమాత ఆలయంలో జరిగిన సిర్వి సమాజ్ వారి 19వ వార్షికోత్సవానికి…

రాగం నాగేందర్ యాదవ్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయం

సాక్షితశేరిలింగంపల్లి డివిజన్ : * పరిధిలో గల రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తన సొంత నిధులతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సాయిబాబా ఆలయం, మార్కండేయ స్వామి ఆలయం, సంతాన నాగలక్ష్మి అమ్మవారి ఆలయం ఆవరణలో భక్తులు వేచియుండుటకై…

You cannot copy content of this page