నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవం

Spread the love

నెల్లూరు నగరంలోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో పాటు, కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఢిల్లీ టిటిడి స్థానిక సలహా మండలి చైర్మన్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

హాజరైన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు , ఎస్పీ విజయ రావు , కమీషనర్ శ్రీమతి హరిత , వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , తదితరులు.

Related Posts

You cannot copy content of this page