నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లు నిషేదం – కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : తిరుపతి నగరంలో నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ బ్యానర్లను పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ప్రకటించారు. తిరుపతి…
శ్రీనివాససేతుపై అపోహలకు గురికాకండి – కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : తిరుపతి శ్రీనివాససేతు ప్రాజెక్ట్ టిటిడి, స్మార్ట్ సిటి ప్రాజెక్ట్ వారి సంయుక్త భాగస్వామ్యంతో పనులు జరుగుతున్నాయని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, స్మార్ట్ సిటి ఎం.డి అనుపమ అంజలి,…
కార్మికుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత – ఎమ్మెల్యే భూమనసాక్షిత :కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమం, సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ వెనుక వైపున…
కేంద్రం రైతుల జోలికోస్తే తెలంగాణ క్షమించదు-కేటీఆర్ హైదరాబద్:కేంద్రం రైతుల జోలికొస్తే తెలంగాణ మట్టి క్షమించదని పట్టణాభివృద్ధి, ఐటి శాఖామాత్యులు కేటీఆర్ అన్నారు. నల్లగొండ కన్నీళ్లను తుడిచి, ఫ్లోరోసిస్ భూతాన్ని పారద్రోలి నల్లగొండను దేశానికే ధాన్యపు కొండగా మార్చింది కేసీఆర్ కృషి, తెలంగాణ…
ఇంద్రాణి టీజర్ – టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సూపర్ హీరో చిత్రం.ప్రస్తుతం ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఒక వినూత్నభరితమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ,…
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంరణస్టలం మండలం కొండముల గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం – ప్రతీ ఇంటికీ కలిశెట్టి” కార్యక్రమం నిర్వహించారు.జై కలిశెట్టి- జై తెలుగుదేశం అంటూ యువత నినాదాలతో మార్మోగింది ఎచ్చెర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు పొందూరు…
“నీతో” చిత్రం రెగ్యులర్ లవ్ స్టోరీ లా ఉండదు – సాత్వికా రాజ్అభిరామ్ వర్మ (Abhiram Varma), సాత్వికా రాజ్ (Swathika Raj) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వం వహించిన మూవీ “నీతో” (Neetho). పృధ్వి…
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు…కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ” తానదార పల్లి “లో తెరాసా ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు
జిల్లా పోలీసు కార్యాలయము, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం. జిల్లా అడిషనల్ ఎస్పీ (లా& ఆర్డర్) శ్రీమతి శ్రీ ఎం. రజనీ జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 14 మంది ఫిర్యాదుదారుల అర్జీల స్వీకరణ.…