శ్రీ బసవేశ్వర స్వామి జయంతి వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రిక

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కర్ణ భక్తుల సంక్షేమ సంఘం సభ్యులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 23వ తేదీన సుభాష్ నగర్…

TNGOS కాలనీ మరియు జర్నలిస్టు కాలనీలలో రూ. 12.15 పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయం

: *TNGOS కాలనీ మరియు జర్నలిస్టు కాలనీలలో రూ. 12.15 పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన.

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 42వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…జీడిమెట్ల డివిజన్ ప్రసూన నగర్ కాలనీలో పాదయాత్ర…రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు… * సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల…

హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల

సాక్షిత : హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 km…

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా పేద…

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్

రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్తర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్ నార్నె శ్రీనివాస రావు ,…

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన బట్టల పంపిణీ

సాక్షిత : రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో ముస్లిం సోదరమణులకు బట్టలను పంపిణి చేసిన ప్రభుత్వ…

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ పరిధిలోని కేటీఆర్ కాలనీలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా (నూతన వస్త్రాల కిట్) ను…

మహాత్మా జ్యోతిరావు పూలె జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …

సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహాత్మా జ్యోతి రావ్ పూలె జయంతి సందర్బంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ షాపూర్ నగర్ లోని ఆయన నివాసం వద్ద ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి…

సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి వినతి..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాపునగర్ సంక్షేమ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ సంబంధిత…

You cannot copy content of this page