నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు

500-beneficiaries-of-the-constituency-are-dalit-relatives నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులకు దళిత బంధు. సాక్షిత : విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి , జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సునితా మహేందర్ రెడ్డి , వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…

తాండూర్ TSRTC భస్సు 6ట్రిప్పులు బంద్చేయడం కారణంగా, ప్రయాణికులు మరియు విద్యార్థులు అవస్థలుపడుతున్నారు

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత )గతంలో TSRTC తాండూర్ భస్సు డిపో నుండి దేవనూర్ మీదుగా కొత్తూరుకు 6 ట్రిప్పులు నడిచేది, ఇప్పుడు సక్రమంగా నడపడం లేధు అసలు రావటం లేదు,దీనితో ప్రయాణికులు మరియు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడు తున్నారు, ఎందుకొరకు,…

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం… దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా…

అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి

అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనుగోడు: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని…

మనం -మన గ్రంథాలయము

మనం -మన గ్రంథాలయము

You cannot copy content of this page