శ్రీనివాససేతుపై అపోహలకు గురికాకండి కమిషనర్

శ్రీనివాససేతుపై అపోహలకు గురికాకండి – కమిషనర్ అనుపమ అంజలి సాక్షిత : తిరుపతి శ్రీనివాససేతు ప్రాజెక్ట్ టిటిడి, స్మార్ట్ సిటి ప్రాజెక్ట్ వారి సంయుక్త భాగస్వామ్యంతో పనులు జరుగుతున్నాయని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, స్మార్ట్ సిటి ఎం.డి అనుపమ అంజలి,…

సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు

ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనను పురస్కరించుకొని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీ…

బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

బిగ్ సి అధినేత ఇంట్లో ఐటీ సోదాలు *విజయవాడ నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం బిగ్ సి అధినేత ఏనుగు సాంబశివరావు ఇంటిలో తనిఖీలు చేపట్టారు. బిగ్.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాంబశివరావు కొడుకు స్వప్న కుమార్ బాధ్యతలు…

గడప గడపకు మన ప్రభుత్వం

గడప గడపకు మన ప్రభుత్వం సాక్షిత : చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన…

కార్మికుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత

కార్మికుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత – ఎమ్మెల్యే భూమనసాక్షిత :కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమం, సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ వెనుక వైపున…

కర్నూలు(ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్

కర్నూలు(ఓర్వకల్లు) ఎయిర్ పోర్ట్ లో ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం కర్నూలు, అక్టోబర్ 17:నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ నాలుగో ఏడాది రెండో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…

గడప గడపకు మన ప్రభుత్వం

సాక్షిత : * రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో 3వ రోజు నిర్వహించగా, ప్రజల నుంచి విశేష స్పందన లభించింది .జగన్న ప్రభుత్వం వచ్చిన…

రావులపాలెం సిఐగా బాధ్యతలు స్వీకరించిన రజనీ

రావులపాలెం సిఐగా బాధ్యతలు స్వీకరించిన రజనీ కుమార్ రావులపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎన్. రజనీ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ 1 టౌన్ నుంచి బదిలీ అయి రావులపాలెం సిఐగా నియమితులయ్యారు. మండలంలోని గోపాలపురంలో ఈ ఏడాది జూలై…

నగర అభివృద్దే ద్యేయం

సాక్షిత : నగర అభివృద్దే ద్యేయం గా పనిచేస్తున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయాలకు సహకరించి రోడ్డు వెడల్పు పనులకు ముందుకొచ్చిన కొర్లగుంట వాసులు నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అభినందించారు.*…

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి

ఎసిబి వలలో సచివాలయ కార్యదర్శి గుంటూరు: గ్రామ సచివాలయాలు ఏర్పడిన తరువాత సచివాలయంలో జిల్లాలో తొలిగా ఎసిబి అధికారులు దాడులు జరిగాయి. గుంటూరు ఏటి అగ్రహారంలో 89వ వార్డు సచివాలయంలో నాగభూషణం ఒక వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా…

You cannot copy content of this page