విజయవాడ:-సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్.. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు…
వికారాబాద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ, పదివేల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న BRS ముఖ్య నాయకులు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ నాయకుల మీడియా సమావేశం…