హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్లో రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది.. ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై…
సాక్షిత హైదరాబాద్ : భారతరత్న… బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్దమైంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకకు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ విచ్చేసిన బాబా…
ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే…
BL Santosh to Hyderabad for the first time after the MLA purchase issue. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు బీజేపీ…
Punjab CM Bhagwantman to Hyderabad.. Key meeting with KCR.. హైదరాబాద్కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేసీఆర్తో కీలక భేటీ.. హైదారాబాదు:సీఎం కేసీఆర్తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భేటీ కానున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో…
YS Sharmila arrested.. Moved to Hyderabad వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాద్కు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ పాలన చేస్తుందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మిగతా అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తుంటే.. ప్రజల పక్షాన…