138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని…
లెనిన్ ఆశయాల కనుగుణంగా కార్మిక వర్గ హక్కులను సాధించుకోవాలిరాష్ట్ర నాయకులు – యేసురత్నమ్ నేడు కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా జగద్గిరిగుట్ట సిపిఐ శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి ఆధవర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ…
సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి మండలంలో…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి కుటుంబాలకు వారు నివసిస్తున్న ప్రాంతంలో ఆస్తి హక్కులను కల్పించడానికి GO NO . 58 & 59 ద్వారా అవకాశం కల్పించగా దానిలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్,…
సూర్యాపేట సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూ 2కే రన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జెండా…