బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్సికింద్రాబాద్, ఆగష్టు 13 : బీ ఆర్ ఎస్ విధానాల పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతోందని, సికింద్రాబాద్ లో తాము అన్ని వర్గాల ప్రజలతో సాన్నిహితం…

ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్మైనారిటీల సంక్షేమానికి ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని వెల్లడి సాక్షిత సికింద్రాబాద్ : ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్…

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంతో ఆనందోత్సాహాలు, డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు ఘన సత్కారం

సాక్షిత సికింద్రాబాద్, ఆగష్టు 8 : రేషన్ డీలర్లు చిరకాలంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడి హోదాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సచివాలయంలో మంత్రుల బృందంతో చర్చల్లో…

ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం పనికిరాదు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, : ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, నిర్లక్షంగా వ్యవహరించరాదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పై అధికారులతో ఆయన సితాఫలమండీ లోని తన క్యాంపు…

ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు

సికింద్రాబాద్, ఆగష్టు 7 : మాణికేశ్వరి నగర్ లో స్థానికులు, యూనివర్సిటీ విద్యార్ధులకు, సిబ్బందికి ఉపకరించేలా ఆసుపత్రి ఏర్పాటు అంశం పై ప్రభుత్వానికి నివేదించి తగిన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. మాణికేశ్వరి నగర్ లో…

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్దికి కృషి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు వీ సి తో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలన

సికింద్రాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడిక్ మెట్ నుంచి విద్యానగర్ మీదుగా దాదాపు 1.20 కిలోమీటర్ల దురాన్ని కలుపుతూ…

అన్ని మతాలను గౌరవించే తత్వం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : అన్ని మతాలు, కులాల ప్రజల సహజీవనానికి తెలంగాణా ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అంబర్ నగర్ చిల్లా, వారసిగుడా ప్రాంతాల్లో మొహర్రం ను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ కార్యాలయం…సికింద్రాబాద్రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో…

స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

సాక్షిత సికింద్రాబాద్ : వార్డు కార్యాలయాల ఏర్పాటు వ్యవస్థ ద్వారా స్థానిక సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్ది, కార్పొరేటర్…

నాగార్జున నగర్ లో అన్ని సదుపాయాలు కల్పిస్తాం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సాక్షిత సికింద్రాబాద్ : తార్నాక లోని నాగార్జున నగర్ ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, వివిధ ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరిస్తామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ టీ.తిరుపతి రావు,…

You cannot copy content of this page