డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంతో వేలాది మంది పేద, మద్య తరగతి ప్రజల సొంత ఇంటి కల సాకారమైందని, ఇది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లనే సాధ్యమైందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ…

సొంత నిధులతో పనులు ప్రారంభం

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సొంత నిధులతో పనులు ప్రారంభం..! యర్రగొండపాలెం మండలం ఎలక చెట్టు నుంచి నర్సాయపాలెం గ్రామము వరకు రోడ్డుకు ఇరువైపుల ముళ్ళచెట్లతో రహదారి…

నా సొంత భూమిని నేనెందుకు కబ్జా చేస్తా చల్ల వెంకట్రామిరెడ్డి.

MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ కొకాపేటలో భూమి కబ్జా చేసిన MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి అని దుష్ప్రచారం చేసిన వారికి చల్లా సార్ గట్టి కౌంటర్… వేల కోట్ల విలువ చేయగల వందల ఎకరాల భూమిని పేద…

సొంత గూటికి చేరిన శైలందర్ రెడ్డి వారి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు శైలందర్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి…

కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న సొంత రెడ్డి పున్నారెడ్డి

మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల అబ్జర్వర్ శ్రీ రిజ్వాన్ హర్షద్ మరియు డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కుత్బుల్లాపూర్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంత రెడ్డి పున్నారెడ్డి ఈ…

వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు…

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో 500 మంది లబ్దిదారుల ఎంపిక*…

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండో మైజేషన్ పద్దతిలో…

సొంత గూటికి చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిననాయకులు భాస్కర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని సమక్షంలో (సొంత గూటికి ) బిఆర్ఎస్…

సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్ …వాటర్ బాటిల్ కిట్లు

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు… తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలలో భాగంగా విద్యా దినోత్సవ సందర్భంగా తన సొంత నిధులతో ఓల్డ్ బోయిన పల్లి హస్మత్ పేట పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బ్యాగ్…

You cannot copy content of this page