ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు

cid-investigation-on-land-titling-act-misinformation చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు.? ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది.…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు.

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

6చోట్ల క్లస్టర్లు పెట్టాలనుకున్నారు.. ఒక్క చోట కూడా పెట్టలేదు. ఏపీ సీఐడీ చీఫ్

6చోట్ల క్లస్టర్లు పెట్టాలనుకున్నారు.. ఒక్క చోట కూడా పెట్టలేదు. స్కిల్ సెంటర్లు ఎక్కడ పెట్టాలో తేల్చకముందే డబ్బలు చేతులు మారాయి. ఈడీ ఇప్పటివరకు రూ. 32కోట్లు ఎటాచ్ చేసింది.: ఏపీ సీఐడీ చీఫ్

చంద్రబాబు నాయుడు పైన సీఐడీ పస లేని కేసులను సూటిగా ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్

చంద్రబాబు నాయుడు గారి పైన సీఐడీ పస లేని కేసులను సూటిగా ప్రశ్నించిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తాజాగా రాజీనామా చేశారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి,మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు…

చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కామెంట్

అమరావతిస్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…

You cannot copy content of this page