సామాజిక సమతా సంకల్పం కార్యక్రమంలో మద్దిల గురుమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన “సామాజిక సమత సంకల్పం” కార్యక్రమంలో భాగంగా నేడు తిరుపతి ఎంపీ, సత్యవేడు నియోజకవర్గ సమన్వయ కర్త మద్దిల గురుమూర్తి ఏపీఎస్ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ నందు గల…
మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం-ఈ దిశగా సీఎం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు-మహిళలకు అన్నలా అండగా ఉంటున్నారు-గతంలో హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారు-పచ్చ మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు -ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ:…
మహిళలు సాధికారత సాధించాలి – ఎస్ బిఐ సిజీఎం చిట్యాల సాక్షిత ప్రతినిధి మహిళలు అన్ని రంగాల్లో సాధికారత దిశగా పయనించాలని ఎస్ బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం అమిత్ జింగ్రాన్ అన్నారు.చిట్యాల పట్టణంలోనీ రైతు వేదిక వద్ద నల్లగొండ ఎస్బిఐ…