కనిగిరి ఆగస్టు ,,,,,,,, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బుర్ర మధుసూదన్ యాదవ్ కు జగనన్న సముచిత గౌరవ స్థానాన్ని ఏర్పరిచారని కనిగిరి వైసీపీ శ్రేణులు కొనియాడారు .శాసనసభ్యునిగా ఎన్నికైన తరువాత ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, టీటీడీ పాలకమండలి…
చిట్యాల సాక్షిత ప్రతినిధి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగారాష్ట్ర నాయకులు మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగాశేపూరి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇచ్చిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్…