Whatsapp Image 2024 01 20 At 8.29.24 Am

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి .. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గద్వాల దంపతులు ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ఙమోహన్ రెడ్డి పరిశీలించారు‌. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.…

కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన

కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు…

నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన

Any untoward incident during the New Year celebrations నూతన సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకున్న వేడుకలు నిర్వహించుకోవాలి-డిఎస్పి కొత్తగూడెం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి ఐపిఎస్ ఆదేశాల మేరకు…

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి

Chandrababu’s publicity maddened that this incident happened, said the Home Minister అమరావతి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రఘాడ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి…

You cannot copy content of this page