తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం జగన్ బయలుదేరారు.…
మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…
శంకర్పల్లి: ఫిబ్రవరి 02: ( సాక్షిత న్యూస్): సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శంకర్పల్లి మండల పరిధిలోని గ్రామపంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం అయ్యిందని ఎంపీడీవో వెంకయ్య గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా…
సమస్యల శాశ్వత పరిష్కారంపై సర్కారు ఫోకస్.. సమాచార సేకరణలో రెవెన్యూ యంత్రాంగం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు 2.31 లక్షలు డిజిటల్ సంతకం కోసం 1.8 లక్షల ఎకరాలు 130 రకాలకుపైగా రెవెన్యూ సమస్యలు పాస్బుక్ల కోసం యాజమానుల నిరీక్షణ : ధరణి…