ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం,…

వైఎస్సార్సీపీ విజయానికి అందరం బాధ్యతాయుతంగా పనిచేద్దాం.. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి ఒక్కరం బాధ్యతాయుతంగా పనిచేద్దామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు దాల్మిల్ అమీర్, సాయిరాం రెడ్డి,దాదా,కత్తి ఆద్వర్యంలో మాజీ…

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసమే…ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం…. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు…

నంద్యాల మెడికల్ కళాశాల నిర్మాణ భవనాలను ఆకస్మిక తనిఖీ చేసిన MLA శిల్పా..

సాక్షిత : శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలించిన MLA…నంద్యాల లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సమీక్షిస్తూ నేడు ఉదయం నిర్మాణంలో ఉన్న కళాశాల పనులను పరిశీలించారు MLA శిల్పా రవి రెడ్డి…ఈ ఏడాది…

సున్నిపెంట గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

సున్నిపెంట గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే శిల్పాకు ఘనంగా స్వాగతం పలికిన సున్నిపెంట గ్రామ ప్రజలు మహిళలు..! మూడురోజుల పాటు సున్నిపెంట గ్రామంలో గడపగడప తిరగనున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రెండవ రోజు వెస్ట్రన్…

రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.

రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.సాక్షిత నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు రైతు నగరం నందు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో నూతన…

You cannot copy content of this page