That is why all the oppositions have met in AP. అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి.. హోం మంత్రి తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి,…
పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…
వాషింగ్టన్: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. …
రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) డిమాండ్ చేయడంతో యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వారి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని మోదీని ప్రశ్నించారు. గురువారం రాజస్థాన్లోని బికనీర్లో…
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట నగరంలోని హరీశ్ పాల్గొని ప్రసంగించారు. “10 ఏళ్లు పాలించాం..…
హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండి లోక్సభ స్థానానికి (2024 లోక్సభ ఎన్నికలు) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ వాడెట్టివార్. ఈ క్రమంలో…
సిట్ కార్యాలయంలో హెరిటేజ్ డాక్యుమెంట్లను దగ్ధం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దస్తావేజులు తగులబెడితే పాపం మాసిపోతుందా? అని అడిగారు. నేర పరిశోధనలపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడీనే క్రైం బ్రాంచ్గా మార్చిన ఘనత జగన్…
పెద్దిరెడ్డి కుటుంబంపై మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ బద్ధ శత్రువుల మధ్య ఘాటైన విమర్శలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి మధ్య పొలిటికల్ ఫైట్ కాక…
ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది.. ఈ పిటిషన్పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి…
నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సామావేశంలో పాల్గొన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఈ సందర్భంగా సచివాలయం,వాలంటరీ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. అవ్వ తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు. నెల్లూరులో ఎన్నికల…