వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం – చైర్మన్ వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్ద పీట –చిట్యాల పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీ చిట్యాల సాక్షిత వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఅన్నారు. చిట్యాల పట్టణ రైతు వేదికలో నిర్వహించిన తెలంగాణ రైతు…

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు కేసీఆర్ ఘనత – శాసన మండలి చైర్మన్ గుత్తా

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు కేసీఆర్ ఘనత – శాసన మండలి చైర్మన్ గుత్తాఘనంగా రైతు దినోత్సవ వేడుకలు చిట్యాల సాక్షిత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి…

వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం

వ్యవసాయ కార్మికుల మృతి దురదృష్టకరం మృతులకు ఎంపీ నామ సంతాపం కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్ష సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఏన్కూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్లూరుకు చెందిన…

పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్

పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్( సొసైటీ బ్యాం క్)నూతన చైర్ పర్సన్ గాఅలవాల గాలిరెడ్డి డైరెక్టర్లుగాకొర్లకుంట జానకి రఘు. సంపతి వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ఉడుముల శ్రీనివాస రెడ్డి…

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి కి మాలలకు మొండి చేయి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి కి మాలలకు మొండి చేయి చూపించిన స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి కమిటీ పూర్వపరాలు పరిశీలిస్తే మార్కెట్ యార్డ్ బాపట్ల కమిటీ 1974 సంవత్సరం నుండి ఒంగోలు మార్కెట్ కమిటీ నుండి బాపట్ల మార్కెట్…

జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు వినతి పత్రం అందించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ

మంథని లో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ నివాసంలో పుట్ట మధుకర్ కి వ్యవసాయ మార్కెట్ సముదాయంలో సిసి కెమెరాలు మరియు నూతన షెటర్లు నిర్మించుకోవడం కొరకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి…

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ , చైర్మన్ సాయి చందు .. సిరిసిల్ల పర్యటనకు వస్తూ ఏరియల్…

మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణo

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, మైలవరంలో వ్యవసాయ శాఖ ఎడిఏ, ఏవో కార్యాలయాల భవన నిర్మాణ సముదాయాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సీఎం జగనన్న ఎన్నో…

రు.46 కోట్లతో గన్నవరంలో వైయస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన

రు.46 కోట్లతో గన్నవరంలో వైయస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి శంకుస్థాపన సాక్షిత : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గన్నవరంలో 46 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి”

వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి” సాక్షిత వెలగపూడి:*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో తొలిసారిగా 41,436 కోట్ల, 29 లక్షల రూపాయలతో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ…

You cannot copy content of this page