రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

విశాఖపట్నం : నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48, 49,…

భవన వ్యర్ధాలు రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు – కమిషనర్ హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపైన భవన నిర్మాణ వ్యర్ధాలు వేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు, సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు.…

You cannot copy content of this page