సాక్షిత : కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందించే వైద్యానికి ధీటుగా జగనన్న వైద్య శిబిరాల్లో వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 8, 43 వార్డులకు సంబంధించి జర్నలిస్ట్ కాలనీలోని సచివాలయం…
సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…