బాలల గుర్తింపును వెల్లడి చేయడం నిషేధం

ఏదైనా సంఘటన లో బాధిత అమ్మాయి పేరు మరియు వారి యొక్క కుటుంబ వివరాలను పేపర్ లో ప్రచురించకూడదు డాక్టర్ ఎస్.నాగవేణి,ఛైర్పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సెక్సన్ 74 JJ Act 2015, ప్రకారం 0-18 సంవత్సరాలు ఉన్న బాధిత పిల్లల…

ఇక టిడిపికి నారా బ్రాహ్మణి నాయకత్వం అధికారికంగా వెల్లడి

ఇక టిడిపికి నారా బ్రాహ్మణి నాయకత్వం: అధికారికంగా వెల్లడి టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టయితే పార్టీ పగ్గాలు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ (టిడిపి) పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న…

అడ్డగుట్ట లో ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు, లాలాపేట లో కుడా కొత్త ఆసుపత్రి భవనాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షిత సికింద్రాబాద్ : అడ్డగుట్టలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రూ.13 కోట్ల మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

విద్య, వైద్యానికి అధిక ప్రాముఖ్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడి

సాక్షితసికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తోందని, ఈ క్రమంలో తాము కుడా చొరవ తీసుకొని సికింద్రాబాద్ ను విద్య, వైద్య కేంద్రాల సమాహారంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టలో స్థానిక…

మే 28న ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ: మంత్రి పువ్వాడ అజయ్ వెల్లడి

సాక్షిత : మంత్రి అజయ్ తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జూనియర్ ఎన్టీఆర్పువ్వాడ స్వీయ పర్యవేక్షణలో విగ్రహ ఆవిష్కరణకు పనులు ముమ్మరంఖమ్మం నగరం మరో పర్యాటక ప్రదేశానికి వేదిక కానుంది. లకారం ట్యాంక్ బండ్‌పై విశ్వ విఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం…

You cannot copy content of this page