విజయవాడ: సీఎం జగన్ ‘వైనాట్ 175’ వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు.. విజయవాడలో ‘గావ్ చలో అభియాన్’ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో…
[7:03 pm, 15/07/2023] Sakshitha News: ఆధ్యాత్మిక నగరంలో అత్యాధునిక రహదారులు….జగనన్న సహకారం…ప్రజల తోడ్పాటు తోనే ఇంత అభివృద్ధి సాధ్యం….పంగుళూరు సీతమ్మ మార్గం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భూమన కరుణాకర రెడ్డి…[7:04 pm, 15/07/2023] Sakshitha News: సాక్షిత తిరుపతి : ఆధ్యాత్మిక…
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ వెనుక కుట్ర ఇదీ.. నేను చెప్పింది అబద్ధమైతే పరువు నష్టం దావా వేయండి : మంత్రి కేటీఆర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేకోవర్పై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో చూపిస్తున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు చూపిస్తలేరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైజాగ్ స్టీల్…