గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్టు కూడా ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు.…
విశాఖ రుషికొండ ఐటీ సెజ్ లో ఐటి పార్కు ఏర్పాటుకు రహేజా గ్రూపుకు 7.24 ఎకరాలు కేటాయించిన ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం.
విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు విశాఖ వచ్చిన భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.…
విశాఖలో ఇంటిగ్రేటెడ్ క్రికెట్ స్టేడియం 50 వేలకుపైగా సీటింగ్ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్ సీజన్–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు…
విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్ రమణయ్య కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ లో వుండగా అర్థ రాత్రి అపార్ట్ మెంట్ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్మెన్ కేకలు వేయటంతో పరుగులు పెట్టిన దుండగులు. వెంటనే హాస్పటిల్ కి…
విశాఖపట్నం : విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 3వ విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం జగదాంబ జంక్షన్లో పవన్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద…
విశాఖలో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. విశాఖపట్నం: నగరంలోని మర్రిపాలెం ప్రకాశ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక.. ఇద్దరు పిల్లలతో అపార్టుమెంట్ నీటిసంపులో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.. మృతులు వాచ్మెన్ కుటుంబానికి చెందిన తల్లి సంధ్య.. పిల్లలు…
విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. విశాఖ: విశాఖ వేదికగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్) ప్రారంభమైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ సదస్సును ప్రారంభించారు.. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో…