ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రూ. 8. 73 కోట్ల విలువైన బంగారం,వెండి ఆభరణాలు స్వాధీనం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవలేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ వద్ద ఏర్పాటుచేసిన తనిఖీ కేంద్రంలో సుమారుగా రూ.8.15 కోట్ల రూపాయలు విలువైనటువంటి 1.764 కేజీల బంగారు నగలు, 58.72 లక్షల విలువైన 71.473 కేజీల వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా…

కర్ణాటకలో రూ 98.52 కోట్ల విలువైన భారీ అక్రమ మద్యం స్వాధీనం

లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఎక్సయిజ్ అధికారులు భారీ ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన…

రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ!

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ. ఏకంగా రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ ని బ్లెన్హెమ్ ప్యాలెస్కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు…

నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో రూ.15,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి Narendramodi.

Whatsapp Image 2024 01 31 At 12.25.36 Pm

ఐచర్ లారీలో తరలిస్తున్న 12.52 లక్షల విలువైన

గోవా మద్యం స్వాధీనం రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…
Whatsapp Image 2024 01 24 At 6.00.45 Pm

రోడ్డు భద్రతా నియమాలను పాటిద్దాం విలువైన ప్రాణాలను కాపాడుకుందాం

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం ———- జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని జిల్లా…

రూ.25ల‌క్ష‌ల విలువైన వైద్యం పూర్తిగా ఉచితం

సాక్షిత :ఆరోగ్య‌శ్రీలో మ‌రో ముంద‌డుగు*తండ్రిని మించిన పాల‌న‌తో జ‌గ‌న‌న్న స‌రికొత్త చ‌రిత్ర‌*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని *రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇక‌పై రూ.25ల‌క్ష‌ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్…

దైవ ప్రచారం ముసుగులో రూ.1.21 కోట్ల విలువైన గంజాయి సరఫరా

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని…

బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ

సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బిసి బందు పథకం ద్వారా 300 మంది లబ్ధిదారులకు మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన…

*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.

*విలువైన స్థలాలకు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు మరియు నకిలీ డెత్ సర్టిఫికేట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్ లను చేయించే ముఠా అరెస్టు.* నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల టౌన్ DSP సి…

You cannot copy content of this page