హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరిగిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సమావేశంలో భాగంగా హాజరై హరీష్ రావు కి జోగులాంబ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి జోగులాంబ అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి ముస్లిం మత పెద్దల ప్రార్థనలో పాల్గొన్నారు.చిత్రంలో నాగర్…
తెలంగాణ భవన్ లో, బి ఆర్ యస్ అధినేత కెసిఆర్ ని, వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ని. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన రైతు కాటన్ జంగయ్య యొక్క ఖరీదైన పాలిచ్చే ఆవు మూడు రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురై మృత్యువాత పడింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జననేత, పేదల…