అహంభావం వల్లే కేసీఆర్కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు…
రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. .సాక్షిత : కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి…
మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు…కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …బిఆర్ఎస్…
మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం-ఈ దిశగా సీఎం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు-మహిళలకు అన్నలా అండగా ఉంటున్నారు-గతంలో హామీలిచ్చి చంద్రబాబు మోసం చేశారు-పచ్చ మీడియా దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు -ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ:…