కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద తెలంగాణ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ ఐడిపిఎల్ & చింతల్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయ సంహిత 106/2 – HIT and RUN…
భద్రాద్రిలో సమర భేరి గెలుపు బరిలో కాగ్రెస్ అభ్యర్థి…. ……….. సాక్షిత భద్రాచలం:భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి పోదేం వీరయ్య వెంకటాపురం వాజేడు పేరూరు మండలాలలో ప్రచారం చేపట్టారు, విస్తృత జనాదరణ కలిగిన గిరిజన ప్రాంతాలలో వీరయ్య కు నీరాజనాలు…
మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే126-జగద్గిరిగుట్ట ఎం.కె.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద…
సాక్షిత హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై స్పందించారు.ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై…
వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.వేరే రాష్ట్రాలలో సెక్రేరియట్లు.. కనీసం మన జిల్లా కలెక్టర్ కార్యాలయాల మాదిరి కూడా లేవని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో…
తెలంగాణలో జరిగిన అభివృద్ధి కొంతమంది గజినీలకు అర్థం కావడం లేదు: మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా:గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్లో తాగునీటి కొరతను సీఎం కేసీఆర్ తీర్చారని మంత్రి హరీశ్రావు చేశారు. 60 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్,…
సీమెన్స్ కి సంబంధమే లేదు అంటున్న వైసీపీ సైకోలు.. ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేమంటారు ?
Nara Lokesh: చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్.. ఆ ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు: లోకేశ్ రాజమహేంద్రవరం: ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబ రక్తంలోనే లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.…
*రాజీవ్ గృహకల్పలో 3 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…. * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో 3 కోట్ల వ్యయంతో భూగర్భ…
ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేని బెల్లంపల్లి లో రెండు IT కాంపెనీలు ఉన్నాయని మ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో వ్యాఖ్యనించారు హైదరాబాద్ సుమారు 250 కి, మీ దూరం లో సనాతన అనాలెటిక్స్…