ఎంసెట్ ఫలితలాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్ధిని అభినందించిన ఎంపీ డా. కడియం కావ్య

ఎంసెట్ ఫలితలాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్ధిని అభినందించిన ఎంపీ డా. కడియం కావ్య

MP congratulated the student who got the best rank in MSET results. Kadiyam Kavya ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో వేలేరు మండలం, మల్లికుదురుల గ్రామానికి చెందిన మనిలేశ్ రెడ్డి ఉత్తమ ర్యాంకు సాధించడంతో వరంగల్ పార్లమెంట్…
SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా…
Whatsapp Image 2024 01 11 At 6.05.51 Pm

స్వచ్చ సర్వేక్షణ్ 2023″లో తిరుపతి నగరపాలక సంస్థ కు రెండవ ర్యాంక్

వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుల మోత మోగించింది. పదిలక్షల జనాభా కలిగిన పట్టణాల్లో రెండవ ర్యాంకు, జాతీయ స్థాయిలో క్లీనేస్ట్ సిటీ గా తిరుపతి నగరపాలక సంస్థ…
ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు … అభినందిస్తూ ఆర్థిక సాయం అందించారు..…
సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

సివిల్స్ లో 694వ ర్యాంక్ సాధించిన రంగన్నగూడెం నివాసి పుసులూరు రవికిరణ్అభినందనలు తెలిపిన రంగన్నగూడెం గ్రామ ప్రజాప్రతినిధులు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామానికి చెందిన యువ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పుసులూరు రవికిరణ్ యూ.పి.పి.ఎస్.సి విడుదల చేసిన సివిల్ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో 694వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు సాధించడం పట్ల రంగన్నగూడెం గ్రామ ప్రముఖులు,సాగునీటి…
స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

https://youtu.be/O4O9mYsWRnM స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి - కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ తిరుపతి నగర ప్రజల సహకారంతో అధికారులు, సిబ్బంది కృషితో స్వచ్చ సర్వేక్షన్ విషయంలో మొదటి ర్యాంక్ సాదించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆ ర్యాంకును…
స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

స్వచ్చ సర్వేక్షనలో ప్రజా సహకారంతో ర్యాంక్ సాధించాలి – కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

సాక్షిత : తిరుపతి నగర ప్రజల సహకారంతో అధికారులు, సిబ్బంది కృషితో స్వచ్చ సర్వేక్షన్ విషయంలో మొదటి ర్యాంక్ సాదించిన తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆ ర్యాంకును నిలబెట్టుకోవడంతో బాటు మరింత మెరుగైన పని తీరును సాదించాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…