ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న కాంగ్రెస్ పార్టీ లో చేరిన మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, 1,3,5,6,7,10,11,12,15,19,21,22 వార్డుల కౌన్సిలర్ లు శ్రవణ్,దేవా, స్వామి, మణికంఠ, సాయి కుమార్,శివ కుమార్, రవీందర్,మధుకర్, హరికృష్ణ, కృష్ణవేణి రవీందర్…
కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు..కాంగ్రెస్ లో చేరిన కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ తడిజూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్,…
120 రోజుల రేవంత్ రెడ్డి పాలన వల్ల ఎంపీ ఎన్నికల్లో ఎసరు.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొద్దిరోజుల క్రితమే రేవంత్ రెడ్డి టేబుల్ మీదకి చేరిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్. నల్లగొండ, ఖమ్మం,…
బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ,ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ఎంఎల్సి మహేందర్ రెడ్డి , ఎంఎల్సి మహేశ్ కుమార్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్.కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి వారి సమక్షంలో,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…
ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న మాదిగ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారి దిగ్భంధం మాదిగలంటే ఓట్లు వేసి యంత్రాలు కాదు – తిరగబడితే ఏ రాజకీయ పార్టీలు మనుగడలో ఉండవు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి మార్చుకో –…