ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు… కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా…

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా… చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ తాండ-1కు చెందిన మాలోతు రాజు ప్రైవేట్ కార్…

శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి

Implement Rs.5/- meal scheme in Srinivas Nagar శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి.సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్. గాజులరామరం సర్కిల్ గాజులరామరం డివిజన్ శ్రీనివాస్ నగర్ చివరి బస్టాప్ వద్ద ప్రతిరోజు వందలాది భవన నిర్మాణ…

నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం

Government’s key announcement in Nellore acid attack case- Rs. 5 lakh aid to the victim నెల్లూరు యాసిడ్‌ అటాక్‌ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం. సాక్షిత : నెల్లూరు జిల్లా…

You cannot copy content of this page