కొటికలపూడిలో రూ.4.22కోట్లతో అభివృద్ధి పనులు మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 6.3.2023. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.4,22,39,000లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్…