జగద్గిరిగుట్ట రింగు బస్తి లో కమ్యూనిటీ హాలు భావన నిర్మాణ పనులకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి లో రూ.10 లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

You cannot copy content of this page