హైదరాబాద్: నవంబర్ 17తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నేడు హైదరాబాద్కు కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రానున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు ఖర్గే చేరుకొనున్నారు. అక్కడి నుంచి…
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్ ఖరారైనట్లు తెలుస్తోంది.. ఆ నెత 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్.. 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.. నవంబర్…
సాక్షిత : నాకు టికెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడడమే ముఖ్యం.కేసీఆర్ను గద్దెదించాల్సిన అవసరం ఉంది-వివేక్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన వివరాలు.. 11 గంటలకు జగిత్యాలలో మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో, ఒంటిగంటకు కోరుట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లా…
రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ ప్రతినిధి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి దశ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో తెలంగాణా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు జోడో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. అందులో భాగంగానే కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో…
సాక్షిత : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి * ఆదేశాల మేరకు *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * నాయకత్వములో రాహుల్ గాంధీ అనర్హత వేటు పై సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చిన…
సిగ్గుండాలి మాట్లాడటానికిఅమెరికా పబ్ క్లబ్ కల్చర్ నీదిదేశానికి అన్నం పెట్టిన కల్చర్ కాంగ్రెస్ దికేటీఆర్ పై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఫైర్రైతుకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ దిరాహుల్ గాంధీపై విమర్శ అవివివేకంనగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ సాక్షిత…
బెంగళూరు: ఉదయం కన్నుమూసిన కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
సాక్షిత : వైరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *వైరా మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల తో సమావేశమైన కాంగ్రెస్…