ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్…
విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుకల్లో భాగస్వామ్యమయ్యేందుకు విశాఖ వచ్చిన భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘన స్వాగతం లభించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…
Welcome the President with ‘Dandar’ రాష్ట్రపతికి ‘దండార్’తో స్వాగతం తొలిసారిగా గిరిజనులతో.. హైదరాబార్: ఈ నెల 26న నగరానికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గిరిజనుల్లోని కోలాం తెగ తమ ‘దండార్’ నృత్యంతో స్వాగతం పలకనుంది.27న రాష్ట్రపతి నిలయమైన బొల్లారంలో…