ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…
పటాన్చెరులో ఘనంగా శ్రీ రాములవారి కళ్యాణం….స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబసభ్యులు …..సతీ సమేతంగా ప్రత్యేక పూజలలో పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…భక్తుల శ్రీరామ నామ స్మరణతో అయోధ్యను తలపించిన కోదండ సీతారామచంద్ర…