విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో…
మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!
ప్రకాశం జిల్లా…మార్కాపురం జార్జీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రులు మేరుగ నాగార్జున, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్…!!వారితో పాటు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, స్థానిక ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, కళాశాల కార్యదర్శి ఆదిమూలపు విశాల్, ఆదిమూలపు సతీష్…