మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో…
భూమన అభినయ్ కృషి వల్లే వందేళ్ల నాటి భూ వివాదాలకు పరిష్కారం…. మా ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసిన భూమన అభినయ్ రుణం తీర్చుకుంటాం… ఇంటింటా ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో…
గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్ *సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని. పేర్ని నాని కామెంట్స్ *ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు. *నియోజకవర్గంలోని జొన్నపాడులో…
12 న రాజుపాలెం నుండి సత్తెనపల్లి మీదుగా రోడ్ షో 24న నామినేషన్ దాఖలు: ఈ మూడు కార్యక్రమాలను విజయవంతం చేయండి వైయస్సార్ సిపి శ్రేణులకు మంత్రి అంబటి పిలుపు రాజుపాలెం ఈనెల 10వ తేదీన పిడుగురాళ్ల బైపాస్ వద్ద యువ…
సాక్షిత : ఈ నెల 27 నుంచి “మేమంతా సిద్దం” అనే పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్ ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సుయాత్ర 21రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్ర
చంద్రబాబుతోనే మేమంతా అంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో. మండల టిడిపి అధ్యక్షులు చేకూరి సుబ్బారావు సభ అధ్యక్షతన రిలే నిరాహారదీక్ష కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెం పర్యటనను అడ్డుకోవాలని అధికార పార్టీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం అంటూ అంత పెద్ద గాలివానను తట్టుకొని మన నాయకుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ…