కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

కొండేపి లో దారుణం జరిగింది…ప్రభుత్వ మద్యం దుకాణం వాచ్ మెన్ ను అర్దరాత్రి హత్య

ప్రకాశం జిల్లా:కొండేపి కొండేపి లో దారుణం జరిగింది…ప్రభుత్వ మద్యం దుకాణం వాచ్ మెన్ ను అర్దరాత్రి హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు…. మద్దులూరురోడ్ లోని.మద్య దుకాణం నంబర్ 0803 నంబర్ గల మద్య దుకాణం లో సుబ్బారెడ్డి అనేవ్యక్తి నైట్…

You cannot copy content of this page