మునుగోడులో తెరాస విజయ కేతనం

మునుగోడులో తెరాస విజయ కేతనంరంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధిషాద్ నగర్ :హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌…

మునుగోడులో తెరాస విజయంపై పొంగులేటి హర్షం

మునుగోడులో తెరాస విజయంపై పొంగులేటి హర్షం సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంపై తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.…

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు

మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ మునుగోడు మండలంలో బీఎస్పీ అభ్యర్థి శంకారాచారితో ఆర్ఎస్ ప్రవీణ్ కలిసి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం,ఇతర వస్తువులు పంపిణీ…

You cannot copy content of this page